జగన్ మోహన్ రెడ్డి... అంటే ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో గుబులు రేకెత్తించారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ పవర్ స్ట్రెంగ్త్ మెల్లమెల్లగా పడిపోతోందని అంటున్నారు. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి సమైక్య రాష్ట్రం విషయంలో తీసుకున్న స్టాండ్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.