వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్విరామంగా ఉప ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మంగళవారంనాడు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణయుగం వస్తుందనీ, అప్పుడు అక్కాచెల్లెళ్లు ఎలా బతకాలి అని ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.