శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 23 జనవరి 2020 (19:22 IST)
సంబంధిత వార్తలు
సెలవు తీసుకోమని పంపాడు
ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు...
లేట్గా వస్తే ఇంటికి పంపించేస్తానన్నారుగా...
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
Pongalకి మాత్రమే సెలవులా? ఇడ్లీ, వడకి?
బంటి: "ఏరా.. Pongalకి మాత్రమే సెలవులా? మరికొన్ని రోజులుంటే బాగుండు..!"
చంటి: "అవును.. Pongalకే కాదు.. త్వరలో Idly, Vadaకు కూడా లీవులిస్తారట''!!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు ఈ పర్యటన షెడ్యూల్ చేయబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు పార్టీ వెల్లడించింది. అదనంగా, ఈ పర్యటనలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపనున్నారు. ప్రస్తుతం ఈ పర్యటనకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించా : కేజ్రీవాల్
తాను జైలులో కేవలం మూడు మామిడి పండ్లు మాత్రమే ఆరగించానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న కేజ్రీవాల్... జైలులో తాను మొత్తం 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు మామిడిపండ్లు మాత్రమే ఆరగించానని, ఒకసారి ప్రసాదంగా ఆలూ ఆరగించినట్టు చెప్పారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచే మామిడి పండ్లు వచ్చాయని చెప్పారు. కాగా, తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్.. బెయిల్ కోసం ఉద్దేశ్యపూర్వకంగా మామిడి పండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తరపున శుక్రవారం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. కేజ్రీవాల్ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు.
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
ముగ్గురిలో ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD non-alcoholic fatty liver disease) ఉందని వైద్య నిపుణులు కనుగొన్నారు. ఇది ప్రధానంగా అధిక చక్కెర వినియోగం వల్ల వస్తుంది. ఇది 5-16 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో కూడా ముఖ్యమైన ఆందోళనగా మారింది. గతంలో, పిల్లలు ఈ కాలేయ వ్యాధి నుండి సురక్షితంగా ఉన్నారని భావించారు. NAFLD ఉన్న పిల్లల సంఖ్య కేవలం ఒక దశాబ్దంలో 10-33 శాతం నుండి భయంకరంగా పెరిగింది.
మంత్రి జోగి రమేష్కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మంత్రి జోగి రమేష్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాక్షాత్తూ సొంత బామ్మర్దులు, బంధువులు వైకాపాకు టాటా చెప్పేశారు. వారు సైకిల్ ఎక్కేశారు.
ప్రశాంతంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్!
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటివిడతలో 21 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో 68.35 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మణిపూర్ 63 శాతం, మేఘాలయలో 61 శాతం, అస్సాంలో 60 శాతం మంది ఓటర్లు ఇప్పటివరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా బీహార్లో 39.78 శాతం పోలింగ్ నమోదైంది. లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ప్రభాస్ వివాహం తర్వాతే నా పెళ్లి.. విశాల్ కామెంట్స్
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ప్రభాస్ని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన వివాహం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా ప్రభాస్ పెళ్లి అంశాన్ని తమ సినిమాల ప్రమోషన్ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ తన తాజా సినిమా రత్నంతో తెరపైకి వచ్చాడు. సంచలన దర్శకుడు హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో బిజీ ప్రమోషన్ కార్యక్రమాల మధ్య విశాల్ పెళ్లి గురించి మాట్లాడాడు.
భయపెట్టేలా సన్నీ లియోన్ - మందిర ఫస్ట్ లుక్
ప్రస్తుతం హారర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ లియోన్ ఇది వరకు ఎన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నారు. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద రాబోతోన్న చిత్రం ‘మందిర’. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నారు.
బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో టోని కిక్, సునీత మారస్యార్ జంటగా చిత్రం
టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్లేబాయ్. బాధ్యతాయుత అమ్మాయి కథే మనమే చిత్రం
పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథతో మనమే చిత్రం రూపొందుతోంది. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు కానీ కనిపిస్తున్నంత ఇన్నోసెంట్ కాదు. అతను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్. కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది.
కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న భజే వాయు వేగం విడుదలకు సిద్ధం
యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.