భారతావనిలో వేసవి పర్యాటక కేంద్రాలుగా పేరొందిన వాటిలో సిమ్లాను ప్రముఖంగా చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ పర్వత ప్రాతం దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.