సాహస యాత్రలను నిర్వహంచే ఆపరేటర్ల సమాఖ్య ఆరవ సదస్సును కేంద్ర పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సాహస పర్యాటకం ప్రాధాన్యతను వెల్లడించే 30 సెకన్ల నిడివిని కలిగిన...