మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భ రీజియన్లోని అమరావతి నియోజకవర్గ టిక్కెట్ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర పాటిల్ షెకావత్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.