జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్ పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్కు కేంద్రం అనుమతినిచ్చింది. తాను రాసిన జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్ పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్లో పర్యటించనున్నారు.