జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను చేపట్టగలదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.