మంచి మనసుకి లభించిన అరుదైన గౌరవం ఇది. చెన్నైలోని ఎథిరాజ్ కాలేజీ వేడుకలో తమిళ నటుడు పార్థీబన్ మానవత్వాన్ని చాటారు. చెత్తలో దొరికిన గోల్డ్ని నిజాయతీతో తిరిగి ఇచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను పార్థీబన్ ఘనంగా సత్కరించారు. ఆమెకు 'ప్రపంచ సుందరి' కిరీటాన్ని అలంకరించి గౌరవించారు.… pic.twitter.com/WukjVWglEs
— ChotaNews App (@ChotaNewsApp) February 5, 2026