సంబంధిత వార్తలు
- Monsoon fury: దేశంలో కురిసిన భారీ వర్షాలు.. 45 శాతం నుండి 28కి తగ్గిన వర్షపాత లోటు
- ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
- వర్షంతో బైక్ పంక్చర్.. రెండు నిమిషాలు లేట్.. నీట్ సెంటర్లోని నో పర్మిషన్.. ఏం జరిగిందంటే? (video)
- HPV Vaccination: తెలంగాణకు చేరిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్- 91,289 మందికి టీకా
ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి జనరల్ వార్డులో వర్షపు నీరు (వీడియో)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలోని జనవర్ వార్డులోకి వర్షపునీరు వచ్చింది. కురిసిన చిన్నపాటి వర్షానికే ఆస్పత్రిలోకి నీరు వచ్చింది. ముఖ్యంగా, ఆస్పత్రిలోని జనరల్ వార్డులో నీరు వచ్చి చేరడంతో చిన్నపాటి ఈతకొలనుగా మారిపోయింది.
ఆస్పత్రి జనరల్ వార్డులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో నీరు నిలిచిపోవడంతో అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయని రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అదేసమయంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడిన కన్నప్రేమ - కుమార్తె కాళ్లపై పడినా కనికరించలేదు...
తమిళనాడు రాష్ట్రంలో కన్నప్రేమ ఓడిపోయింది. ప్రియుడిని వదిలిపెట్టాలంటూ కుమార్తె కాళ్లపై పడి తల్లిదండ్రులు ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. కన్నతల్లిదండ్రులు కాళ్లమీద పడినా ఆ కుమార్తె కనికరించలేదు. తల్లిదండ్రులను కాదని ప్రేమించిన ప్రియుడుతోనే వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా జోలార్పేటకు చెందిన ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, యువతి తల్లిదండ్రులు అందుకు నిరాకరించేలుద. ఈ క్రమలో వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు పోలీసులు చేరవేశారు.
దీంతో ఠాణాకు వచ్చిన యువతి తల్లిదండ్రులు... కన్నకుమార్తె కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. ఆ యువకుడు మంచోడు కాదని, అమ్మాయిల పొరికి అంటూ ఎన్ని చెప్పినా ఆ యువతి వినలేదు కదా కనీసం కన్నతల్లి ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపలేదు. ఫలితంగా తన ప్రేమ ముందు కన్నప్రేమ ఓడిపోయింది.
హాస్పిటల్ జనరల్ వార్డులలో నీరు
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2026
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా ఆస్పత్రి తొలి వర్షానికే స్విమ్మింగ్ ఫూల్లా మారింది. హస్పిటల్ లోని వార్డులలో భారీగా వర్షపు నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో నీరు నిలిచిపోవడంతో అంటువ్యాధులు వ్యాప్తి… pic.twitter.com/kDUFAzwEX5
తర్వాతి కథనం
