సంబంధిత వార్తలు
- హైదరాబాద్ మదర్స్ డే కార్ట్లలో మావా కేక్లతో పాటు వెల్నెస్ గిఫ్ట్లు
- మమతా బెనర్జీ ఓటమిని జీర్ణించుకోలేకే నా బిడ్డను చంపేశారు : చంద్రనాథ్ రథ్ తల్లి
- TVK: నన్ను, టీవీకేని గెలిపించింది వారే.. విజయ్ ప్రకటన
- Education At The Doorstep: నిర్మాణ కార్మికుల పిల్లల కోసం డోర్ స్టెప్ పాఠశాలలు
- చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది... అత్త ప్రాణాలు తీసిన అల్లుడు
పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో
ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతోంది ఆ మహిళ. ఇంతలోనే వేగంగా రైలు వచ్చేసింది. దీనితో తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఫ్లాట్ఫాంకి రైలు ట్రాకుకి మధ్య పిల్లల్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. రైలు వేగంగా వారిని టచ్ చేస్తూ వెళ్లింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో వారు బైటపడ్డారు.
ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని సమిష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషనులో జరిగింది. ట్రాక్ దాటేందుకు కనీసం వంతెన కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషను దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SHOCKING VISUALS
— Megh Updates (@MeghUpdates) May 15, 2026
A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.
According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3
