అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇటు భారత ప్రభుత్వం విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా.. జాత్యహంకార దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా అమృత్ గోయల్ అనే 36 సంవత్సరాల విద్యార్థి కొంతమంది ఆస్ట్రేలియన్ల చేతిలో దాడికి గురయ్యాడు.