ప్రవాస భారతీయుల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన సెప్టువగెనేరియన్ పల్లోన్జీ మిస్ట్రీ.. ఐర్లండ్ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచారు. 3.9 బిలియన్ పౌండ్ల సంవత్సరాదాయం కలిగిన వ్యాపారవేత్తగా మిస్ట్రీ ఈ ఘనతను సాధించారు.