ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం గల్ఫ్కు వెళ్లిన ఓ ఆంధ్రుడు అర్ధాంతరంగా మరణించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ బాషా అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ఉద్యోగం కోసం గత జూలై నెలలో గల్ఫ్లోని రియాద్కు చేరుకున్నాడు.