జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాకర్ హుస్సేన్ (48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాజూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన ఇతను ఆరు నెలల క్రితం మామిడి కుదురు మండలం, నగరం గ్రామానికి వలస వచ్చాడు.