క్యాన్సర్, ఎయిడ్స్లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానని, తానెప్పుడూ చెప్పలేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్పష్టం చేశారు. స్కాట్లాండ్లోని లిటిల్ కాంబ్రే ఐలాండ్లో యోగా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఆయన అంతర్జాతీయ విలేకరులతో ముచ్చటించారు.