బ్రిటన్లో భారతీయ హై కమీషనర్గా నళిన్ సూరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న శివశంకర ముఖర్జీ పదవీ విరమణ చేయటంతో నళిన్ సూరి హై కమీషనర్గా ఎంపికయ్యారు. త్వలోనే బ్రిటన్ రాణి ఎలిజబెత్ లెటర్ ఆఫ్ క్రెడెన్స్ను కూడా సమర్పించనున్నారు.