ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థులపైన జాత్యహంకార దాడులు జరుగుతున్నాయంటూ ఓ వైపు ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ... అంతర్జాతీయ విద్య విషయానికి వచ్చేసరికి భారతీయులు తమ దేశంవైపే దృష్టి సారిస్తున్నారని ఏఈఐ సీఈఓ కొలిన్ వాల్టర్స్ పేర్కొన్నారు.