ఆస్ట్రేలియాలో ఇటీవలి కాలంలో భారతీయులపై చోటుచేసుకుంటున్న దాడులతో భారతదేశంలో తమ దేశ ప్రతిష్ట మసకబారిపోతోందని.. ఆ దేశ హై కమీషనర్ పీటర్ వర్ఘీస్ వాపోయారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయనీ ఆయన పేర్కొన్నారు.