భారతదేశంలో తాను జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసిందని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రంబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏఏపీ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. భారతీయులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.