చాలా సంవత్సరాలుగా తాము నివసిస్తున్న గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న మలేషియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ప్రవాస భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఉత్తర పెనాంగ్లోని బుహ పాలా గ్రామంలో ఉంటున్న ప్రవాస భారతీయులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ, ఆ దేశ అధికారులు ఆదేశించారు.