పొట్టకూటి కోసం వలస వెళ్లిన వెయ్యిమందికి పైగా తెలుగువారు మస్కట్ నగరంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరందరినీ అరెస్టు చేశారు. అయితే సంచలనం సృష్టిస్తున్న ఈ అరెస్టులు గత కొంతకాలంగా సేకరించిన పక్కా సమాచారం మేరకే జరిగినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.