వచ్చే వారం అమెరికాలో జరుగనున్న అధ్యక్ష సంబంధ (ప్రెసిడెన్షియల్) సదస్సుకు ఆరుగురు భారతీయులను ఎంపిక చేసినట్లు అమెరికన్ సెంటర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. ఏఫ్రిల్ 26వ తేదీ నుంచి జరుగనున్న ఈ సదస్సు అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా చేతుల మీదుగా ప్రారంభం కానుంది.