దుబాయ్లో మరణశిక్షకు గురైన 17 మంది భారతీయుల అప్పీల్కు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశిస్తోంది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత నిందితులు దాఖలు చేసిన అప్పీల్ను యూఏఈ బుధవారంనాడు పరిశీలించనుంది. దీంతో భారతీయుల అప్పీల్పై యూఏఈ సానుకూల స్పందన కోసం భారత్ ఎదురుచూస్తోంది.