పరాయి దేశాల్లో ఉంటున్నా భారతీయ పండుగలను మరచి పోకుండా, భక్తిశ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ దుర్గా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు లండన్ నగరంలోని పలు వీధులలో ప్రవాస భారతీయులు దుర్గామాత మండపాలను నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు.