శ్వేతసౌధంలో మొట్టమొదటిసారిగా దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా దీపావళి ప్రమిదను వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.