భారత జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు షికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇల్లినాయిస్లోని ఎవాన్స్టన్లో అక్టోబర్ 3వ తేదీన బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీటీఏ పేర్కొంది.