భారత స్వాతంత్ర్య పోరాటోద్యమ సమయంలో మహాత్మాగాంధీ చేపట్టిన కార్యక్రమాలు అమెరికాపై కూడా ప్రభావం చూపాయనీ.. ఆయన ఆలోచనలు అగ్రరాజ్యంలో నూతన రాజకీయ మార్పులకు నాంది పలికాయని అమెరికాలోని భారత రాయబారి మీరాశంకర్ వ్యాఖ్యానించారు.