భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి... డల్లాస్లో జరుగనున్న ఓ విరాళాల విందుకు హాజరుకానున్నారు. ఆస్టిన్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో తెలుగు భాషా బోధన కోసం నిధులు సేకరించే నిమిత్తం ఈ విందు సెప్టెంబర్ 26వ తేదీన జరుగనుంది.