బ్రిటన్లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాన్ని భారత రైల్వే శాఖా మంత్రి మమతా బెనర్జీ సందర్శించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కేంబ్రిడ్జి వర్సిటీలో జరిగే ఓ రౌండ్టేబుల్ సమావేశంలో ఆమె సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.