సంబంధిత వార్తలు
- అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం
- Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?
- Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?
- అక్షయ తృతీయను పెద్దగా పట్టించుకోని జనం.. వెలవెలబోతున్న ఆభరణ దుకాణాలు
- అక్షయ తృతీయ కోసం నేటి బంగారం ధరను లాక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ఇన్స్టామార్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?
Akshaya Tritiya 2026
అలాగే శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను అనుగ్రహించిన పవిత్ర దినం. అందుకే ఈ రోజున (19వ తేదీన) మార్కెట్ నుండి ఉప్పును కొనుగోలు చేసి, దానిని ఒక గాజు పాత్రలో నింపాలి. ఆ పాత్రను ఇంటి ఈశాన్య దిశలో (ఈశాన్య మూల) ఉంచాలి.
.
ఇలా చేయడం పేదరికాన్ని తొలగిస్తుంది
ఇంట్లో శాంతిని నెలకొల్పుతుంది
వాస్తు దోషాలను నివారిస్తుంది
అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది
అడ్డంకులను తొలగించి, నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తుంది.
అలాగే ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయ తిథి ఉదయం 10:50 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 20, ఉదయం 7:28 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున 11 గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
కృత్తిక నక్షత్రం, ఆయుష్మాన్ యోగంతో కలిసి వచ్చే ఈ పండుగను సర్వ సిద్ధి ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ రోజున దానధర్మాలు చేయడానికి, బంగారం, వెండి, భూమి లేదా వాహనాలు కొనడానికి సర్వ శుభంగా చెప్తారు.
