కార్తీకమాసములో సూర్యోదయ కాలమునకు పూర్వమే లేచి స్నానమాచరించి జపము, దేవపూజ, తీర్థవిధి మొదలగు కార్యములను చేసినట్లైతే కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయని ఆర్యుల విశ్వాసం.