కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు పద్మావతీ సమైతుడై శ్రీ కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసిన దివ్యక్షేత్రం నారాయణవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది.