ఆంధ్రప్రదేశ్లోని ఐదు శైవ క్షేత్రాలు పంచారామాల పేరుతో ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. పంచారామాల్లో కొలువై ఉన్న శివుని దర్శిస్తే సకల పాపాలు తొలిగి జన్మ సార్థకం ఏర్పడుతుందనేది భక్తుల విశ్వాసం.