కొబ్బరి తోటలకు ప్రముఖమైన కేరళ రాష్ట్రంలో ఎన్నో సాంప్రదాయక విశేషాలు కలవు. ఇందులో పురాతన దేవాలయాలు సైతం స్థానాన్ని సంపాదించాయి. అలా కేరళలో అత్యంత ప్రాచూర్యం పొందిన దేవాలయాల్లో అనంత పద్మనాభుని క్షేత్రం ఒకటి.