కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని భార్యగా పూజలందుకునే పద్మావతీ దేవి కొలువైన క్షేత్రం తిరుచానూరు. దీనినే అలిమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. తిరుమలకు వెళ్లిన భక్తులు అమ్మవారి క్షేత్రాన్ని కూడా దర్శించుకుంటుంటారు.