ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీముఖ లింగం క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తక పోయినా పురాణ ప్రసిద్ధమైన ఎన్నో దేవాలయాలు శ్రీముఖ లింగం క్షేత్రంలో ఉండడంతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.