ఈ కాలంలో ఇసుక, సిమెంట్ లేకుండా ఏ నిర్మాణం జరగదు. కానీ భగవదానుగ్రహం ఉంటే, అన్ని సాధ్యమే. అదీ దేవాలయం అయితే వజ్ర సంకల్పం ఉంటే.. నిర్మాణం దానంతట అదే పూర్తవుతుందని నిరూపించారు... లకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పరమేశ్వరి దంపతులు.