సాయిబాబా ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు
గురుపౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేసీఆర్తోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూజలు అనంతరం కేసీఆర్కు సాయిబాబా చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారు ఆలయ పండింతులు.