రవితేజ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'నిప్పు' సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న మహాశివరాత్రి పండుగ కానుకగా వరల్డ్వైడ్గా రిలీజ్ కానుంది.