0
కేంద్ర ఉద్యోగులకు జూలై నుంచి డీఏ పెంపు..!
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
0
1
శనివారం,ఏప్రియల్ 17, 2021
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... శనివారం మాత్రం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.
1
2
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
భారతదేశంలో ఎంతో ఇష్టపడే చిరుతిండి బ్రాండ్ల తయారీదారులు మరియు బేకర్స్ అయిన మోండెలెజ్ ఇండియా, క్యాడ్బరీ డెయిరీ మిల్క్, బోర్న్విటా, మరియు ఓరియో, ఈ రోజు క్యాడ్బరీ డైరీ మిల్క్ లాలీని ప్రారంభించడంతో మిఠాయిల విభాగం- లాలిపాప్స్లో వేగంగా అభివృద్ధి ...
2
3
బుధవారం,ఏప్రియల్ 14, 2021
ఆసియాలో అతిపెద్ద హెల్మెట్ తయారీసంస్థ కావడంతో పాటుగా అంతర్జాతీయంగా సరఫరా కాబడుతున్న భారతీయ బ్రాండ్ స్టీల్బర్డ్.
3
4
బుధవారం,ఏప్రియల్ 14, 2021
బెర్నార్డ్ వాన్ లీర్ ఫౌండేషన్(బీవీఎల్ఎఫ్)తో కలసి 2021 ఏప్రిల్ 13న ఇన్ఫాంట్, టాడ్లర్, కేర్ గివర్ స్నేహపూర్వక పరిసరాల శిక్షణ మరియు సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) ప్రారంభించింది.
4
5
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ ‘హాల్మార్క్’ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబరులో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.
5
6
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
ఏప్రిల్ నెలలో మొత్తంగా ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. అయితే, ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు తెరుచుకోవడం లేదు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా ...
6
7
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
ఉగాది రోజున రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్ ఫామ్ టికెట్లపై భారీగా వడ్డించింది. కోవిడ్ నిబంధనల పేరుతో అదనంగా రూ. 20 పెంచేసింది రైల్వే శాఖ. కోవిడ్ నియంత్రణ కోసం రద్దీని తగ్గించడానికి ప్లాట్ ఫాం చార్జీలను ...
7
8
సోమవారం,ఏప్రియల్ 12, 2021
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు డియర్నెస్ అలవెన్స్ డీఏను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. 2021 జూన్ వరకు ఇది నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే ఈ నిర్ణయం వెల్లడించేటప్పుడే.. కేంద్ర ప్రభుత్వం మరో ...
8
9
సోమవారం,ఏప్రియల్ 12, 2021
దేశంలో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు.
9
10
సోమవారం,ఏప్రియల్ 12, 2021
ఇపుడు బ్యాంకు ఖాతాలేనివారు ఉండకపోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో జీరో బ్యాలెన్స్డ్ జన్ధన్ ఖాతాను ప్రారంభించింది. జన్ధన్ పేరిట దేశ ప్రజలందరి చేత బ్యాంకు ...
10
11
సోమవారం,ఏప్రియల్ 12, 2021
బ్యాంకులకు మళ్లీ వరుస సెలవు రోజులు వచ్చాయి. దీంతో బ్యాంకు లావాదేవీలు మరోమారు స్తంభించనున్నాయి. ఈ వారంలో వరుసగా కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 16 వరకు బ్యాంకులు ఆరు రోజులు ...
11
12
శనివారం,ఏప్రియల్ 10, 2021
పసిడి ధర మళ్లీ కొండెక్కుతోంది. పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనిస్తోంది. బంగారం ధరపై ప్రభావం ...
12
13
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హేన్మన్ జయంతి వేడుకలు పురస్కరించుకుని అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవం చేస్తున్నారు.
13
14
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
కొనుగోలుదారులలో విశ్వాసం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు సానుకూల ఫలితాలు ప్రారంభమయ్యాయి.
14
15
గురువారం,ఏప్రియల్ 8, 2021
ఏప్రిల్ 9 నుంచి ఐపిఎల్ సీజన్ స్టార్ట్ అవుతోంది. ఈ నేపధ్యంలో తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది రిలయన్స్ జియో. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ అన్ని ఐపీఎల్ మ్యాచులను చూసే సౌకర్యాన్ని అందిస్తోంది.
15
16
గురువారం,ఏప్రియల్ 8, 2021
టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో అంబానీ సోదరులకు సెబీ 25 కోట్ల రూపాయల అపరాధం విధించింది. ఈ ఘటన రెండు దశాబ్దాల క్రితం జరిగింది. ఓ టేకోవర్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) తేల్చింది. దీంతో రిలయన్స్ ...
16
17
తమ బెస్ట్ ప్రైస్ యాప్ ద్వారా చిన్న కిరాణాదారులకు ఇ-కామర్స్ ఆర్డర్ల ద్వారా పొదుపు, భద్రతను పెంచడం, సభ్యుల ఇంటివద్దే వేగంగా డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ తెలిపింది.
17
18
భారతదేశంలో కోకాకోలా బాట్లింగ్ ఆర్మ్ శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసి)తో కలిసి సంయుక్తంగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన పెంచడం కొరకు, స్వేచ్చా జీవిత ఉద్యమాన్ని ప్రారంభించింది.
18
19
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీకి కోవిడ్ ఆంక్షలపై కోపం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
19