0
కార్పొరేట్ పాలనలో శ్రేష్టత కోసం ఐసీఎస్ఐ జాతీయ అవార్డును అందుకున్న ఐటీసీ లిమిటెడ్
శనివారం,జనవరి 16, 2021
0
1
చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా వచ్చిన ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. చాలా కాలంగా కలగా ఉన్న హైదరాబాద్-అమెరికా మధ్య నాన్స్టాప్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
1
2
బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.
2
3
దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. చౌక ధరకే విమాన టికెట్లు అందిస్తూ వచ్చిన ఈ సంస్థ తాజాగా రూ.877కే విమాన టిక్కెట్ను ప్రకటించింది. బిగ్ ఫ్లాట్ ఇండిగో సేల్ పేరుతో ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ సేల్లో భాగంగా విమాన ...
3
4
2030 నాటికి ప్రతిష్టాత్మక మరియు సుస్ధిరమైన భవిష్యత్ వైపు వెళ్లడానికి రోడ్మ్యాప్ టెర్రా కార్టా. ప్రకృతి యొక్క శక్తితో ప్రైవేట్ రంగం యొక్క రూపాంతర శక్తి, ఆవిష్కరణ మరియు వనరులను మిళితం చేసి టెర్రా కార్టా వినియోగించుకుంటుంది.
4
5
రెవరీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ జూన్ 2020 తొలినాళ్ళలోనే అనువాదక్ యొక్క మొదటి వెర్షన్ను ఆవిష్కరించింది.
5
6
ఆంధ్రప్రదేశ్: పంటకోత పండుగ అయిన పొంగల్కు ముందే గ్లోబల్ టాప్ -2 టీవీ కార్పొరేషన్ టిసిఎల్ తన స్మార్ట్ సిరీస్ ఆఫ్ ఎయిర్ కండీషనర్స్ యొక్క మూడు మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
6
7
భారతీయ రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు.. మొబైల్ యాప్లో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ల సాయంతో యూజర్లు మరింత సులువుగా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోగలుగుతున్నారు.
7
8
సురక్షితమైన లావాదేవీల కోసం ఏటీఎం, పీవోఎస్ మిషన్లను ఉపయోగించే ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు కొన్ని సలహాలు, సూచనలు చేసింది. ముఖ్యంగా, ఏటీఎం కేంద్రాలకు వెళ్ళేముందు కొన్ని అతిముఖ్యమైన భద్రతా నియమాలను పాటించాలని కోరింది.
8
9
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. బంగారం కొనుగోలు చేసే వారు కేవైసీ డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుందని నివేదికలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతో బంగారు ఆభరణాలు కొనే వారికి ఊరట కలుగనుంది.
9
10
యునియున్ ఏఎంసీ నేడు తమ వృద్ధి వ్యూహాన్ని వెల్లడించడంతో పాటుగా తమ ఏయుఎం (నిర్వహణలోని ఆస్తులు)ను 10వేల కోట్ల రూపాయలకు బీ30 నగరాల నుంచి వచ్చే వృద్ధితో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
10
11
ప్రతిష్టాత్మకమైన 13 ప్రాజెక్ట్లను పూర్తి చేసిన ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పాటుగా పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సుష్మా గ్రూప్ తమ మొట్టమొదటి సున్నితమైన నివాస ప్రాజెక్ట్ సుష్మా ఎలిమెంటాను ...
11
12
భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చే వార్తను చెప్పింది. గత యేడాది మార్చి 21 - జూన్ 31 మధ్య రైల్వే కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇది ఎంతో శుభవార్త. లాక్డౌన్ కారణంగా అప్పట్లో రైళ్లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా సేవలన్నీ ...
12
13
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే, ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ని వెనక్కి నెట్టేసి..ఈ భూమిపైనే అత్యంత అధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మారారు.
13
14
కిరాణా, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, పండుగ ఫ్యాషన్ కలెక్షన్పై మహోన్నతమైన ఆఫర్లతో ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలను స్పెన్సర్స్ రిటైల్ వేడుక చేస్తోంది.
14
15
ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ మదుపరుల అవగాహన ప్రచారం ‘పైసోం కో రోకో మత్’ను ఆరంభించినట్లు వెల్లడించింది. పొదుపరులను మదుపరులుగా మారమని దీనిద్వారా కోరుతుంది.
15
16
సరదాగా ఉండే అనుబంధాలతో కుటుంబాలు మరింత సన్నిహితం కావడాన్ని ప్రోత్సహించేలా ప్రపంచపు నెం.1, భారతదేశ ఫేవరెట్ కుకీ బ్రాండ్ అయిన ఓరియో తన తాజా క్యాంపెయిన్ ఓరియోప్లేప్లెడ్జ్తో ప్రతి ఒక్కరి జీవితంలో వినోదాన్ని మరింతగా జొప్పించే తన వాగ్దానాన్ని ...
16
17
మెక్డొనాల్డ్ సరికొత్త ప్లాన్స్తో ముందుకొచ్చింది. వ్యాపారంలో ముందడుగు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తు చేసేలా మెనూ రూపొందించటంలో ఎప్పుడూ ముందుండే మ్యాక్ డీ... ఇండియన్స్కి ఈమధ్య అత్యంత ప్రియమైన ఫాస్ట్ ఫుడ్గా మారింది.
17
18
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 20 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. దీంతో కరోనా లాక్డౌన్ ఆంక్షలను గణనీయంగా సడలిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. ప్రజా రవాణా పూర్తిస్థాయిలో ...
18
19
ప్రపంచంలో అగ్రశ్రేణి ఆతిథ్యరంగ గొలుసుకట్టు సంస్థ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తమ మూడవ వార్షిక ట్రావెల్ ఇండెక్స్- ఓయో ట్రావెలోపిడియా 2020ను నేడు విడుదల చేసింది.
19