0
మహిళా వర్శిటీ లా విభాగంలో స్పాట్ అడ్మిషన్స్
గురువారం,ఏప్రియల్ 22, 2021
0
1
బుధవారం,ఏప్రియల్ 21, 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన ఇనాళ్లకి ఉద్యోగాలకు స్థానికత అంశానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. నేడు కొత్త జోనల్ సిస్టమ్కు రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రంలోని 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
1
2
మంగళవారం,ఏప్రియల్ 20, 2021
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ ...
2
3
ఆదివారం,ఏప్రియల్ 18, 2021
దేశం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఎంట్రెన్స్లు వాయిదాపడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ...
3
4
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, ...
4
5
గురువారం,ఏప్రియల్ 15, 2021
లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్శాక్) నేడు ఎల్శాట్ 2021ను జూన్ 14తో ఆరంభమయ్యే వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరోమారు నిరూపిత ఆన్లైన్ టెస్ట్ డెలివరీ వ్యవస్థ ఇది వినియోగించుకుంటుంది.
5
6
గురువారం,ఏప్రియల్ 15, 2021
దేశంలో కరోనా ఉధృతి కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.
6
7
సోమవారం,ఏప్రియల్ 12, 2021
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రియలన్స్ జియో టెలికాం కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఈ మేరకు రిలయన్స్ ముంబై లొకేషన్ కేంద్రంగా బీటెక్ లేదా బీఈ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
7
8
శనివారం,ఏప్రియల్ 10, 2021
భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ (ఇర్కాన్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇర్కాన్ సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 18 వరకు అందుబాటులో ...
8
9
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. హాల్ టికెట్లు కూడా ఇచ్చామని, జంబ్లింగ్ కూడా ...
9
10
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్(APIC)లో ఖాళీగా ఉన్న రెండు రాష్ట్ర సమాచార కమీషనర్ల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జిపిఎం అండ్ ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 2017 ఆగష్టు 16వ తేదీన ఏర్పాటు ...
10
11
లాభాపేక్ష లేని ఎన్ఐఐటీ యూనివర్శిటీ (ఎన్యు) తమ నాలుగు సంవత్సరాల ప్రోగ్రామ్స్ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇంకా ఇతర కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
11
12
కొమెడ్కె యుగెట్ మరియు యుని-గేజ్ ప్రవేశ పరీక్ష జూన్ 30, 2021వ తేదీన ఉమ్మడి పరీక్షగా జరుగనుంది.
12
13
శుక్రవారం,ఏప్రియల్ 2, 2021
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని ...
13
14
నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. పదో తరగతి పాసైన వారికి మంచి అవకాశం తలుపు తట్టింది. నార్త్ సెంట్రల్ రైల్వే పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ ...
14
15
శుక్రవారం,మార్చి 26, 2021
నార్త్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో ఏప్రిల్ 16లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు.
15
16
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం (మార్చి 17,2021) జీవో 23 విడుదల చేసింది. ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
16
17
రాష్ట్ర ప్రభుత్వం 2021 - 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు.
17
18
ఆకాష్ ఇనిస్టిట్యూట్ నుండి ఏడుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు జెఇఇ మెయిన్స్ 2021 పరీక్ష ఫిబ్రవరి సెషన్లో 99 శాతం సాధించి, ఇనిస్టిట్యూట్ మరియు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మారారు.
18
19
తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశానికిగాను మిగిలిన సీట్ల కోసం మార్చి 12 నుండి 20వ తేదీ వరకు ఆయా ...
19