0
రిషబ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్.. ఐసీసీ ప్రశంసలు
గురువారం,జనవరి 21, 2021
0
1
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా, తిరుగేలేని గాబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. అలాంటి స్టేడియంలో భారత కుర్రోళ్లు విజయఢంకా మోగించారు. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ల ...
1
2
ఆసీస్ గడ్డపై టీమిండియా యువ క్రికెటర్లు రికార్డుల పంట పండిస్తున్నారు. తాజాగా యువ ఓపెనర్ శుభమన్ గిల్ మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినా.. 50 ఏళ్ల కిందటి ఓ ...
2
3
సంప్రదాయ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అజింక్య రహానే సారథ్యంలోని యువజట్టు అద్భుత పోరాట పటిమతో ...
3
4
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఏమాత్రం అచ్చిరాని గబ్బా స్టేడియంలో ఆసీస్ను చిత్తు చేయడం అసాధారణ విషయంగా పలువురు భారత క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసీస్పై ...
4
5
ఆస్ట్రేలియా గడ్డపై కంగారులను చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ బహుమతి ప్రకటించింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను భారత క్రికెట్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ...
5
6
ఓ ఆసీస్ అభిమాని సిరాజ్ బౌలింగ్ను ప్రశంసిస్తూ ట్విటర్ వేదికగా మిచెల్ స్టార్క్పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ‘హతవిధీ..మిచెల్ స్టార్క్ కంటే ఈ సిరీస్లో సిరాజే ఎక్కువ వికెట్లు తీశాడు.'అని ట్వీట్ చేశాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లే ఆడిన సిరాజ్ మొత్తం ...
6
7
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత కుర్రోళ్లు కుమ్మేశారు. తమ ముందు ఉంచిన 328 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని యువకులతో కూడిన టీమిండియా కేవలం ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు గర్వభంగం తప్పలేదు. ఈ ...
7
8
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇపుడు బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్లో కంగారులను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే ...
8
9
టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్పై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తండ్రి మరణించినా ఆస్ట్రేలియా సిరీస్లో దేశం కోసం ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్తోనే సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఈ హైదరాబాద్ ...
9
10
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. భారత బౌలర్ల దెబ్బకు 294 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన పరుగులతో కలుపుకుని మొత్తం 328 పరుగుల టార్గెట్ ...
10
11
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది.
11
12
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పట్టుబిగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీజ్లో తడబడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఒకే ...
12
13
గబ్బా వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ను చూసేందుకు వచ్చిన పలువురు అభిమానులు స్టార్వార్స్ గెటప్లో దర్శనమిచ్చారు. తెల్లటి దస్తులు, మాస్కులు ధరించి స్టేడియంలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ...
13
14
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆటలో భారత్ వరసగా వికెట్లు కోల్పోయింది. శనివారం వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయిన మ్యాచ్, ఈ ఉదయం తిరిగి ప్రారంభం కాగా, ఇప్పటివరకూ ఐదు వికెట్లను ఇండియా ...
14
15
సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ముంబై సీనియర్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి సచిన్ కుమారుడు అరంగేట్రం చేశాడు. హర్యానాతో జరిగిన మెుదటి మ్యాచ్లో అర్జున్ ఆడాడు. ఇప్పటివరకు అండర్-19 మ్యాచ్లు ఆడిన అర్జున్ ఈ ట్రోఫీలో రాణించి ఐపీఎల్లో ...
15
16
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్నైట్ స్కోరుతో రెండో ...
16
17
టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇకలేరు. శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా బయో బబుల్ను వీడి ఇంటికి చేరుకున్నాడు.
17
18
బోర్డర్-గావస్కర్ సిరీస్లో చివరి టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 87 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్(28*; 70 బంతుల్లో 3x4), కెప్టెన్ టిమ్పైన్(38*; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. ...
18
19
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్పై ఎఫ్ఐఆర్ నమోదు కానుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో లాహోర్లోని అదనపు సెషన్స్ కోర్టు బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
19