Wednesday, 15 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Previous Series
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 15 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
గత సిరీస్
టీమిండియాకు 2018 కలిసొచ్చిందా? (video)
Thursday,December 20, 2018
విజయానికి, పరాజయానికీ మధ్య అడ్డుగోడ ధోనీయే.. తన సలహాలు ఎప్పటికీ విలువైనవే.. కోహ్లీ ప్రశంసలు
ఆ మేటి "స్టార్" ఆటగాళ్లు రిటైర్ అయ్యేదెప్పుడు..?!!
ఇంగ్లాండ్ చేతిలో ధోనీ సేన పంబరేగిపోయిందెలాగంటే...?!!
2007లో అవుట్... మరి 2011లో కప్ ఎలా సాధ్యమైంది..?!!
గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్పిన ధోనీ సేన..!
Thursday, December 30, 2010
ఆ బ్యాట్తో మాస్టర్ బ్లాస్టర్ 14 శతకాలు కొట్టిన వేళ...!
Friday, December 24, 2010
వెస్టిండీస్ దిగ్గజం లారాను అధిగమించిన రాహుల్ ద్రావిడ్..!
Friday, December 17, 2010
అంచనాలు లేని జట్టు.. పొట్టి ఫార్మెట్లో అదరగొట్టిన వేళ!
Tuesday, May 18, 2010
విజ్డెన్ ట్రోఫీ- 2009: ఇంగ్లాండ్ క్లీన్స్వీప్
Tuesday, June 2, 2009
సఫారీలపై సిరీస్ విజయం: అగ్రస్థానం ఆసీస్దే
Wednesday, March 11, 2009
అత్యుత్తమ మేటి జట్టు టీం ఇండియానే : మురళీ
Tuesday, February 10, 2009
కంగారులను పరుగెత్తించిన భారత కుర్రకారు...
Wednesday, March 5, 2008
విజయంలో కీలక పాత్ర పోషించిన యువకులు...
Wednesday, March 5, 2008
పెర్తాయనమః
Tuesday, January 22, 2008
పెర్త్ టెస్టు గణాంకాల హైలెట్స్
Sunday, January 20, 2008
భారీ లక్ష్య చేధనలో భారత్ లోపాలు ఎత్తిచూపిన వన్డే సిరీస్
Friday, November 23, 2007
భారత్ చేతిలో బంగ్లా చిత్తు
Sunday, June 3, 2007
అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాం: బషర్
Sunday, June 3, 2007
next news
తాజా వార్తలు
Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యా, సాంఘిక సంక్షేమ శాఖలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్య అవకాశాలను కల్పించడానికి కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాయి. సాధారణ రాజకీయ ప్రకటనలకు భిన్నంగా, విద్యా శాఖ ఇటీవల వార్తాపత్రికలలో పూర్తి-పేజీ ప్రకటనలను ప్రచురించింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుండి 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలు, మార్కులు, పాఠశాల వివరాలను పొందుపరిచారు. సాధారణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అనుసరించే ఈ విధానాన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ చేసిన అభ్యర్థన మేరకు, ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నాడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) గడువును 10 రోజులు పొడిగించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓస్) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని జూలై 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు
కాపు సామాజిక వర్గానికి చెందిన విప్లవాత్మక నాయకులలో ఒకరైన ముద్రగడ పద్మనాభం ఇక లేరు. గత కొద్ది కాలంగా ఆయన బాధపడుతున్న అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్యం అందించినప్పటికీ, అది ఆయనను కాపాడటానికి సరిపోలేదు.
రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మాజీ మంత్రి కుమారుడికి మద్దతుగా నిలవడం ద్వారా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. గతంలో, ఏపీ మాజీ మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టి చంపిన ఘటనపై పోలీసు కేసు నమోదైంది. రోడ్డుపై జరిగిన ఈ దురదృష్టకర బైక్ ప్రమాదంలో ఒక సామాన్యుడి మరణానికి కారణమైన ఆ యువకుడిపై పోలీసులు సహజంగానే హత్య కేసు నమోదు చేశారు.
మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి
మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయిందని పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ తల్లి రాఖీ అగర్వాల్ బోరున విలపిస్తున్నారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేతన్ అగర్వాల్ తల్లి రేఖా అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్
హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది.
'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?
బాలీవుడ్ నటుడు దిల్జీత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ నిర్మాణ సంస్థపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సర్టిఫికెట్ లేకుండానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంతో పాటు, కొన్నిచోట్ల బహిరంగంగా ప్రదర్శించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు.
వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్కు ప్రశాంత్ వర్మ క్రియేటర్గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos