0
సీఎం జగన్పై అచ్చెన్న ఫైర్.. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలా?
శుక్రవారం,జనవరి 15, 2021
0
1
స్వామి వివేకానంద పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది 125 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత మహాసభ. ఈ సభలో ఆంగ్లంలో ఆయన చేసిన అనితరసాధ్యమైన ప్రసంగం. ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసంగపాఠం కూడా లేకుండా… అమెరికా దేశపు ప్రియ సహోదరులారా… ...
1
2
స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12 సందర్భంగా #NationalYouthDay2021 జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.
2
3
అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్పై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. గత యేడాది జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని డోనాల్డ్ ట్రంప్, తన మద్దతుదారులకు ఇచ్చిన ...
3
4
పుత్రోత్సాహం అనేది మనకు తెలిసిందే. ఐతే ఇపుడు తండ్రులు పుత్రికోత్సాహంతో నిండిపోతున్నారు. సహజంగా అమ్మాయిలు ఇంట్లో పనులు చేసేందుకే అనే వాదన వుండేది. దాన్ని నేటితరం మహిళలు చెరిపేస్తున్నారు.
4
5
ఒకప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. అలాంటి ఇలాంటి ఊపు కాదు జయలలిత, కరుణానిధి మధ్యే మొత్తం రాజకీయాలు తిరిగేవి.
5
6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. పవిత్రమైన దేవాలయాల జోలికి ఎవరు ఎందుకు వెళ్తున్నారు. ఆగకుండా జరుగుతున్న విగ్రహాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉంది. కావాలని పోకిరీలు చేస్తున్న చర్యగా దీన్ని చూడాలా? మతోన్మాదుల చర్యగా తాట తియ్యాలా? ఏదో ఒకటి రెండు ...
6
7
గురువారం,డిశెంబరు 31, 2020
కరోనా 2020ని మొత్తంగా లాగించేసింది. 2021లో కూడా కొత్త కరోనా స్ట్రెయిన్ అనే పేరిట వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు ఇందుకు అప్రమత్త చర్యలు తీసుకున్నాయి. భారత్లో ఈ కేసులు ఇప్పటికే నమోదైనాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని కేంద్రం ఉత్తర్వులు ...
7
8
శుక్రవారం,డిశెంబరు 25, 2020
ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ కిక్కేచ్చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు.
8
9
గురువారం,డిశెంబరు 24, 2020
తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగినా.. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్ధికి వచ్చిన మెజార్టీని చంద్రబాబు తగ్గించగలిగితే.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలలో మళ్లీ ఉత్సాహం పెరిగి బాహాటంగా తెరపైకి వస్తారు.
9
10
బుధవారం,డిశెంబరు 23, 2020
పైసా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యభిచార వృత్తి మాత్రమే. అందుకే జల్సాలకు అలవాటుపడిన, పూటగడవని సెలెబ్రిటీలు మొదలుకుని అనేక మంది అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు, మహిళలు పడుపు వృత్తిని ఎంచుకుంటారు. అయితే, ఈ వృత్తిలో ...
10
11
బుధవారం,డిశెంబరు 23, 2020
నేడు జాతీయ రైతు దినోత్సవం. ఈ రోజును ఎందుకు రైతు దినోత్సవంగా జరుపుకుంటారంటే.. చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందరీ చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది.
11
12
మంగళవారం,డిశెంబరు 22, 2020
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే తామే గెలుస్తామని హడావుడి చేస్తోన్న బిజెపి ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. తిరుపతి ఉపఎన్నిక కోసమే ఇటీవల బిజెపి అగ్రనేతలతో 'రాయలసీమ' డిక్లరేషన్ విడుదల చేసిన 'బిజెపి' నేతలు అభ్యర్థి విషయంలో తమ మదిలో ...
12
13
ఆదివారం,డిశెంబరు 20, 2020
కొత్త సంవత్సరంలో పలు రకాలైన కొత్త నిబంధనలు అమల్లోకిరానున్నాయి. వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్యవస్థలాంటి వాటిలో నిబంధనలు మారుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మార్పులపై ఇప్పటికే ...
13
14
గురువారం,డిశెంబరు 17, 2020
డిసెంబర్ 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఆ రోజునే ఆయన సోదరి షర్మిల నాయకత్వంలో వైకాపా బాణాన్ని తెలంగాణ రాజకీయాలపైకి సంధిస్తారనే ప్రచారం జరుగుతోంది.
14
15
బుధవారం,డిశెంబరు 16, 2020
ప్రతి యేటా డిసెంబరు 16వ తేదీని విజయ్ దివస్గా జరుపుకుంటారు. దీనికి కారణంగా 1971లో భారత్, పాకిస్థాన్ దేశాలు తలపడ్డాయి. ఈ యుద్ధానంతరం పాకిస్థాన్లో అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి యేటా విజయ్ దివస్గా ...
15
16
మంగళవారం,డిశెంబరు 15, 2020
భారతీయ రైల్వే.. ఆసియాలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో రెండో అతిపెద్ద నెట్వర్క్గా గుర్తింపును సొంతం చేసుకుంది. మన దేశంలో 1853, ఏప్రిల్ 16వ తేదీన తొలిసారి రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి రైలు ముంబై నుంచి థానేల మధ్య 33 కిలోమీటర్ల దూరం ...
16
17
శనివారం,డిశెంబరు 12, 2020
గ్రామంలో పుట్టి పెరిగిన ప్రదీప్ నాయర్కు ప్రకృతితో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన బి.టెక్ పూర్తిచేసుకున్న తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేయడానికి హైదరాబాదుకు వచ్చారు.
17
18
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుపట్టని వ్యాధికి గల కారణాలు క్రమంగా బయటికి వస్తున్నాయి. వింతవ్యాధికి గల కారణాలను తేల్చేందుకు పంపుతున్న శాంపిల్స్ను పరీక్షిస్తున్న డాక్టర్లు విస్తుపోతున్నారు.
18
19
శుక్రవారం,డిశెంబరు 4, 2020
రాష్ట్ర విభజన తర్వాత తెరాసకి ప్రధాన ప్రత్యర్థిగా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలింది. తెలుగుదేశం, భాజపా వున్నప్పటికీ అవి నామమాత్రపు సీట్లతో సర్దుకుంటూ వచ్చాయి.
19