కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? ఓట్స్, బీన్స్, వేరుశెనగలు తీసుకోండి

30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగ

మంగళవారం, 7 మార్చి 2017 (14:11 IST)
30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగర్, ఒబిసిటీ, గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. అందుకే పీచు పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని.. తద్వారా పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. 
 
అందుకే పీచు అధికంగా ఉండే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో పాటు డైట్‌లో పుల్లని సి విటమిన్‌తో కూడిన బత్తాయి, కమలాపండు, నిమ్మపండు వంటివి రోజూ తీసుకోవాలి. అంతేగాకుండా.. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, బార్లీ, క్యారెట్లలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 
 
గోధుమలు, మొక్కజొన్నలు, చెర్రీ పండ్లు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, హోల్ వీట్ బ్రెడ్, సన్ ఫ్లవర్ సీడ్స్, అరటి పండ్లలో పీచు పుష్కలంగా ఉంటుందని వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడంతో పాటు అర్థగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని.. అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు.. కారులో నగ్నంలో అట్టహాసం

వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. చంపేసిన సీక్రెట్ సర్వీస్ అధికారుల

వైకాపా అనుకూల పాస్టర్ చింతాడ ఆనంద్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రద్దు

బ్యాడ్మింటన్ ఆటగాడిని కిడ్నాప్ చేసి హింసించి చంపేసిన ప్రియురాలి ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments