ఆదిశేషుడిపై కలియుగనాథుడు.. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

బుధవారం, 16 సెప్టెంబరు 2015 (22:15 IST)
బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు కలియుగ దైవం మొదటిరోజు రాత్రి మలయప్పస్వామి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల విహరించారు. సాయంత్రం ధ్వజారోహణం చేశారు. ఆ తరువాత రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలను సర్పించారు. అనంతరం వాహనమండపం వద్దకు వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. నాగులలో అగ్రజుడైన ఆదిశేషుడు నిరంతరం నారాయణసేవలో వుంటాడు. అచంచలమైన భక్తికి తార్కాణం ఆదిశేషుడు. 
 
స్వామివారు సర్వాంగ సుందరుడిగా తయారై పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణలతో ఆయనను కొనియాడారు. 

అన్నీ చూడండి

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

బలూచిస్థాన్‌లో రక్తపాతం - పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి..

ఇద్దరు ప్రాణాలు తీసిన అడుగున్నర భూమి .. ఎక్కడ?

టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

అన్నీ చూడండి

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

Show comments