Home Remedies

Notifications

  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం



గోదావరి జల వివాదం- తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

గోదావరి జల వివాదం- తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టుగోదావరి జల వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు నోటీసులు జారీ చేయాలని, తక్షణమే నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పోలవరం ప్రాజెక్ట్, గోదావరి జలాల వినియోగం, బనకచర్ల లింక్‌కు సంబంధించిన అంశాలపై తెలంగాణ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆంధ్రప్రదేశ్‌కు నోటీసులు జారీ చేయాలని, అలాగే మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ప్రధాన పిటిషన్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.

కర్నూలు హిట్ అండ్ రన్ కేసు.. జాగింగ్ వెళ్తూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...కోలీవుడ్‌లో తండ్రి తనయుల మధ్య పోటీ పడింది. తండ్రి హీరోగా నటించిన చిత్రం, కుమారుడు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఒకే రోజున విడుదల కావాల్సివుంది. అయితే, తన తండ్రి కోసం తనయుడు వెనక్కి తగ్గారు. ఆ తండ్రి ఎవరో కాదు సినీ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. ఆయన కుమారుడు జాసన్ సంజయ్. విజయ్ నటించిన చిత్రం జన నాయగన్. జాసన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా'. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల కావాల్సివుంది. అయితే, గత కొన్ని నెలలుగా సెన్సార్ వివాదంలో చిక్కుకున్న జన నాయగన్‌ విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. దీంతో సిగ్మా మేకర్స్ వెనక్కి తగ్గారు.

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్