0
పాలకూరలో పాము.. షాకైన దంపతులు.. బుస్ బుస్ మంటూ..?
శనివారం,ఏప్రియల్ 17, 2021
0
1
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
చైనాలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళ తనను వేధిస్తున్న బాస్కు చీపురుతో బుద్ధి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసభ్యకర టెక్ట్స్ ను పంపుతున్న బాస్ కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆమెను రియల్ హీరోగా నెటిజన్లు కొనియాడారు.
1
2
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
పాకిస్థాన్ ప్రభుత్వం ఎటువంటి కారణాలు చెప్పకుండానే సామాజిక మాధ్యమాలను శుక్రవారం కొద్ది గంటలపాటు నిలిపేసింది. ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సస్పెండ్ చేసినట్లు పాకిస్థాన్ ...
2
3
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఇండియానాపోలిస్లో ఉన్న ఎయిర్పోర్ట్ వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 8 మంది చనిపోయారు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ...
3
4
శుక్రవారం,ఏప్రియల్ 16, 2021
జూమ్ కాల్స్లోనే ప్రస్తుతం అన్నీ జరుగుతున్నాయి. కరోనా వల్లనే ఓ దేశంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాల్ని కూడా జూమ్ కాల్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేవాలు జూమ్ కాల్లో జరుగుతున్న సమయంలో ఓ ఎంపీ జూమ్లో నగ్నంగా కనిపించాడు
4
5
గురువారం,ఏప్రియల్ 15, 2021
పాకిస్థాన్ గనక మరీ రెచ్చిపోయి హింసకు దిగితే భారత్ సైనిక చర్య ద్వారానే గట్టి జవాబు ఇస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కాంగ్రెస్కు సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది.
5
6
గురువారం,ఏప్రియల్ 15, 2021
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో ఇద్దరు భారతీయ మహిళలకు చోటు దక్కింది. తన పరిపాలన విభాగంలో 50 మందికి పైగా భారతీయ అమెరికన్లకు కీలక పదువులు అప్పగించారు. తాజాగా మరో ఇద్దరు ఇద్దరు భారత సంతతి మహిళలకు బైడెన్ తన బృందంలో చోటు కల్పించారు.
6
7
బుధవారం,ఏప్రియల్ 14, 2021
సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్ రవాణా నౌక ‘ఎవర్ గివెన్’కు ఈజిప్ట్ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ...
7
8
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
కొత్త కొవిడ్ స్ట్రెయిన్ కొత్త రకం లక్షణాలతో విజృంభిస్తోంది. బ్రెజిలియన్, కెంట్ కొవిడ్ వేరియెంట్లతో కలిగే ఇన్ఫెక్షన్ లక్షణాలు తీవ్రంగా, భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కనిపిస్తున్న లక్షణాలు, పూర్వపు కొవిడ్ ...
8
9
మంగళవారం,ఏప్రియల్ 13, 2021
భారత సరిహద్దుల వద్ద చైనా 5జీ కమ్యూనికేషన్ సిగ్నల్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. సరిహద్దు ప్రాంతమైన టిబెట్లో ఈ సిగ్నల్ స్టేషన్ను ఏర్పాటు చేసింది చైనా. ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) నిర్వహిస్తున్న రాడార్ స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఈ ...
9
10
సోమవారం,ఏప్రియల్ 12, 2021
బ్రిటన్ రాజు ఫిలిప్ కన్నుమూశారు. అయితే, ఆయన అంతిమయాత్రకు ఉపయోగించే కారును ఆయనే స్వయంగా డిజైన్ చేసుకోవడం గమనార్హం. 15 యేళ్ళ క్రితం డిజైన్ చేసుకున్న కారులోనే ఫిలిప్ మృతదేహాన్ని శ్మశానానికి తరలించనున్నారు.
10
11
శనివారం,ఏప్రియల్ 10, 2021
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా 90 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. పాజిటివ్ వస్తుండటంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది.
11
12
శనివారం,ఏప్రియల్ 10, 2021
అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్ శుక్రవారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ 16 సంవత్సరాలు పైబడిన వారికి ...
12
13
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
బ్రిటిష్ రాజవంశం చేదు వార్తను ప్రకటించింది. బ్రిటిష్ రాజవంశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రిన్స్ ఫిలిప్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విండ్సర్ కేజిల్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్, సెయింట్ బరతోలోమెవ్ హాస్పిటల్లో ...
13
14
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
అగ్రరాజ్యం అమెరికాలో భారత్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్టాట్లో రక్తపు మడుగులో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు ...
14
15
శుక్రవారం,ఏప్రియల్ 9, 2021
పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. థాయిలాండ్కు చెందిన ఓ కుటుంబం గత కొంతకాలం నుంచి ఓ పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నారు. అయితే ఆ పిల్లి ఇంట్లో నుంచి అదృశ్యమైంది.
15
16
గురువారం,ఏప్రియల్ 8, 2021
మిసెస్ శ్రీలంక పోటీల ఫైనల్స్ వేడుకగా జరుగుతున్న వేళ ప్రస్తుతం 'మిసెస్ వరల్డ్'గా ఉన్న '2019 మిసెస్ శ్రీలంక' అయిన కరోలిన్ ఆ పోటీలను రసాభాసగా మార్చేసింది. ఈ పోటీల్లో మిసెస్ శ్రీలంకగా పుష్పిక డి సిల్వ విజయం సాధించింది. ఆమెకు కరోలిన్ కిరీటాన్ని ...
16
17
గురువారం,ఏప్రియల్ 8, 2021
ఓ సూపర్ మార్కెట్లో రాకాసి బల్లి ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన కస్టమర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన థాయ్లాండ్ దేశంలో జరిగింది. ఎండ వేడిమిని తట్టుకోలేక ఆ రాకాసి బల్లి శీతలీకరణ సౌకర్యం కలిగిన సూపర్ మార్కెట్లోకి వచ్చి చేరింది.
17
18
గురువారం,ఏప్రియల్ 8, 2021
న్యూజిలాండ్లో కరోనా కేసులు పెరుగుతుండటంలో భారత్ నుండి వచ్చే ప్రయాణీకులపై ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రెండు వారాల పాటు తాత్కాలికంగా నిషేధం విధించారు. తమ దేశ ప్రజలకు కూడా ఇది వర్తించనుందని అక్లాండ్లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
18
19
గురువారం,ఏప్రియల్ 8, 2021
కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అమలు చేసిన లాక్డౌన్ ప్రభావం తమ దేశంపై తీవ్రంగా ఉందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ప్రకటించారు. ఫలితంగా తమ దేశం ఇప్పుడు అత్యంత గడ్డు ...
19