Saturday, 1 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Interview
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 1 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
తెలుగు సినిమా
ముఖాముఖి
రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి
Thursday,July 2, 2026
'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్బ్లోయింగ్, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా
ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్లెస్కి వాయిస్గా ఉంటుంది: మనోజ్ మంచు
లవ్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేబమ్మ రోల్.. ప్రదీప్ రంగనాథన్ స్వీట్ పర్సన్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?
ప్రభాస్తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్
Monday, August 18, 2025
Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్
Saturday, July 26, 2025
థియేటర్స్కి రమ్మని ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన
Thursday, April 24, 2025
ఎండ్కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్
Monday, February 3, 2025
సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్
Saturday, January 11, 2025
Amrita Iyer : యాక్షన్ రోల్స్ చేయడం ఇష్టమే : అమృత అయ్యర్
Wednesday, December 11, 2024
"వికటకవి"కి వర్క్ చేయటం డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్: జోశ్యుల గాయత్రి దేవి
Friday, November 29, 2024
‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్.. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఖాయం: డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి
Thursday, November 14, 2024
జనరల్గా హీరోయిన్కి స్పేస్ ఉండదు - పర్సనల్గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి
Wednesday, October 30, 2024
మాయాబజార్ మహాభారతానికి ఒక అడాప్టేషన్- అదే కల్కికి స్ఫూర్తి: నాగ్ అశ్విన్
Friday, July 5, 2024
'ప్రతినిధి 2'లో గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి: డైరెక్టర్ మూర్తి దేవగుప్తా
Saturday, April 20, 2024
'కలియుగ పట్టణంలో' సస్పెన్స్ థ్రిల్లర్ - మదర్ సెంటిమెంట్ : డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి
Sunday, March 24, 2024
సలార్ చిత్రంలో పాత్రల మధ్య భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
Friday, December 15, 2023
'రూల్స్ రంజన్' రొటీన్ కాదు.. ఆకర్షణీయమైన లవ్ థీమ్: హీరోయిన్ నేహా శెట్టి
Monday, October 2, 2023
నేను తెలుగు అమ్మాయి కావటం ప్లస్సే అయ్యింది: హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్
Wednesday, August 9, 2023
next news
తాజా వార్తలు
Chandrababu Naidu పవర్ఫుల్ స్పీచ్, మోడీజీతోనే ప్రపంచంలో భారత్ నెం.1, Video
శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెం. 1 చేయగల సత్తా మోడీజీకి మాత్రమే వుందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఈ దేశ ప్రజలకు చెబుతున్నా. ప్రపంచంలో ఇవాళ భారతదేశానికి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయంటే అది మోడీజీతోనే. అన్ని రంగాలలో భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న నాయకుడు మోడీగారు. ఆయనకు మద్దతుగా మనమందరం వుండాలి. దేశ యువత వుండాలి.
కేరళలో కుమ్మేస్తున్న వర్షాలు.. ఐదుగురు మృతి.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
కేరళలోని అనేక జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. దీనివల్ల ఐదుగురు మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి, దీంతో అనేక చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇడుక్కిలోని అదూర్ మలలో కొండచరియలు విరిగిపడటంతో కూడయత్తూర్కు చెందిన సుమతి మరణించగా, మరో ఇద్దరిని రక్షించారు.
తిరుమలలో చైన్ స్నాచర్.. మహిళా భక్తురాలు బంగారు గొలుసును లాక్కెళ్లాడు..
తిరుమలలోని ఒక రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళా భక్తురాలి మెడలోని బంగారు గొలుసును ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు రత్నం లాంటిది.. ఎర్రబస్సులు కూడా?: చంద్రబాబు (video)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు కొత్తగా ప్రారంభించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక రత్నం వంటిదని, ఇది ఆ ప్రాంత రూపురేఖలను మారుస్తుందని కొనియాడారు. దాదాపు రూ. 5,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Pawan Kalyan: ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు.. నా కళ్లు చెమర్చాయి.. పవన్ (video)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన దూషణలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. "ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు విన్నప్పుడు తన కళ్లు చెమర్చాయని పవన్ చెప్పారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక జాతీయ నాయకుడిని, దేశభక్తుడిని మనం ఇలాగేనా చూసుకునేది? దేశం కోసం ఆయన పడిన కష్టాలు యువతరానికి తెలుసా? మోదీపై వచ్చే ఏ విమర్శ అయినా మాపై వచ్చిన విమర్శగానే భావిస్తాం. ఈ దేశంలో మోదీని ఓడించగల నాయకుడు లేడు, ఇకపై కూడా ఉండడు. తనను అవమానించిన వారిని కూడా క్షమించేంత గొప్ప మనసున్న మోదీ గారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను," అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో కూడిన ప్రసంగంలో అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు
తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఎస్ఆర్ఎస్ హాస్పిటల్స్.. చెన్నై రామాపురం వాసులకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు కల్పించేందుకు వీలుగా ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఉచిత కార్డును ప్రవేశపెట్టింది. రామాపురంలోని ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రజలకు ఇది వర్తించనుంది. ఈ ఉచిత 'SRM ప్రైమ్ కార్డ్' ద్వారా నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, నివారణ ఆరోగ్య సేవలు, చికిత్సలో రాయితీలు, అత్యవసర అంబులెన్స్ సేవలు ఉచితంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్బకరా పండ్లు తినవచ్చా?
Monsoon fruit Albakara, తొలకరి చినుకులు ప్రారంభమై వర్షాలు పడుతుండగానే వచ్చేస్తాయి ఆల్బకరా పండ్లు. ఈ ఆల్బకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos